బషీరాబాద్ వైన్స్ లో చోరీ బషీరాబాద్ సెప్టెంబర్ 28,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో శ్రీ మణికంఠ వైన్స్,వినాయక వైన్స్ లో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి సమయంలో చోరీకి పాల్పడినట్టు ఎస్.ఐ పి. వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉందని వైన్స్ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ పి. వేణుగోపాల్ గౌడ్ తెలిపారు.
తాజావార్తలు
- నిరుపేదలకు ఆపద్బాంధవుడు…. నాయిని వెంకట్ గౌడ్ (గజిని)
- ప్రముఖ వైద్యుడు బాపురెడ్డి కన్నుమూత
- 39 కానిస్టేబుళ్లపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలి
- అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు
- పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి
- విశాఖ రైలు ప్రయాణం ఇక నాలుగు గంటలే
- అనుమానాస్పద స్థితిలో కోతుల మృతి
- గుస్సాడీ నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు ఇక లేరు
- చేతిపై ఆన్సర్లతో వచ్చిన మహిళా అభ్యర్థి
- పది నెలల్లో విద్యావ్యవస్థ నిర్వీర్యం
- మరిన్ని వార్తలు