గంగానదిలో పడవ బోల్తా : 25 మంది గల్లంతు

బీహార్‌ : ముంగేర్‌లోని గంగానదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మంది ప్రయాణికులు గల్లంతై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.