బీహార్లో ఘోర రైలు ప్రమాదం: 25 మంది మృతి
లక్నో,(జనంసాక్షి): బీహార్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బద్లషూట్ దగ్గర రైలు ఆపేందుకు స్థానికులు ఆపేందుకు ప్రయత్నించారు. స్థానికులపై నుంచి రాజ్రాణి ఎక్స్ప్రెస్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.