భవనంకూలిన ఘటనలో 25కుచేరిన మృతులు

ముంబయి : ముంబాయిలో నిన్న ఉదయం ఐదంస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది.ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.