3 గంటల వరకు వాయిదా పడిన లోక్సభ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో ఆహార భద్రతా బిల్లుపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో ఆహార భద్రతా బిల్లుపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.