రాజ్యసభ మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా

ఢిల్లీ: వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఫ్లకార్డులతో స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లి వారు సమైక్య నినాదాలు చేశారు. దాంతో సభ మళ్లీ 3.30 గంటలకు వాయిదా పడింది.