గోవాలో కూలిన భవనం..శథిలాల కింద 40 మంది కూలీలు

గోవా : కనకోనా పట్టణం లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద 40 మంది కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.