సిక్కింలో స్వల్ప భూకంపం : రిక్టర్‌ స్కేల్‌పై 5.0గా నమోదు

సిక్కిం : సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పాఠశాలలు ,కళాశాలలను యాజమాన్యం మూసివేసింది.