పడవ బోల్తా : 50 మంది గల్లంతు
బీహార్: సీతామఢి జిల్లా బైర్గానియాలో అదుపుతప్పి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5ంమంది గల్లంతయ్యారు. పడవలో 100మంది ప్రయాణికులు ప్రయాణిస్నున్నారని అధికారలు అంచనా వేశారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.