సాయంత్రం 6 గంటలకు టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్‌ నేతలు భేటీ కానున్నారు. ఆంటోని కమిటీకి ఇచ్చే నివేదికపై వారు చర్చించనున్నారు. జైపాల్‌రెడ్డి నివాసంలో భేటీ ముగిసిన అనంతరం ఆంటోని కమిటీతో రాత్రి 8 గంటలకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తుంది.