6న టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): సెప్టెంబర్ 6 వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు పలువురు ఉద్యమ నేతలు పాల్గొంటారని ప్రకటించింది. ఢిల్లీలో టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్కుమార్ ఈ విషయాన్ని ప్రకటించారు.