కదార్ నాథ్లో 64 మృతదేహాలు లభ్యం
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్లోని రామ్బడా, కేదార్నాథ్ మధ్యగత ఐదు రోజుల్లో 64 మృతదేహాలు లభ్యమైనట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వాతావరణం అనుకూలంగా ఉండటంలో పునరావాస చర్యలు వేగవంతమయ్యాయి. మరి కొన్ని రోజుల్లో రామ్బడా, గూర్గాన్, భీమ్బాలి ప్రాంతాలకు రహదారి సౌకర్యాన్ని మెరుగుపర్చి పూర్తిస్థాయిలో మృత దేహాల కోసం గాలించనున్నట్లు వెల్లడించారు.