భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఆరుగురి మృతి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ లోని నైనిటాల్‌ జిల్లా భీమల్‌ ప్రాంతంలో గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడి అరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్‌లో సహాయ చర్యలకు తీవ్ర అటకం ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు.