ఉత్తరాఖండ్‌లో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు సీఎం విజయ్‌ బహుగుణ

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ వరదల్లో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ తెలిపారు. వరదల ధాటికి  దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.