ఆప్ఘనిస్థాన్‌లో బాంబు పేలుళ్లకు తెగబడ్డా తీవ్ర వాదులు

ఆప్ఘనిస్థాన్‌: ఆప్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం సమీపంలో తీవ్ర వాదులు పేలుళ్లకు తెగబడ్డారు. బాంబు పేలుడు తర్వాత కాల్పులు జరిపినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.