టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

బులవాయో: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-జింబాబ్వే మధ్య చివరి వన్డే మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌ 4-0 ఆధ్యింలో ముందంజలో ఉన్న విషయం విదితమే.