తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్‌ ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. మొదటి ఓవర్లో పుజారా పరుగులేమీ చేయకుండా జార్విస్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం ధావన్‌, రహాన్‌ క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు జింబాబ్వే 39.5 ఓవర్లలో 163 పరుగులకు అలౌట్‌ అయింది.