భారత జవాన్లకు నివాళులర్పించిన లోక్సభ
న్యూఢిల్లీ: వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్సభలో పాక్ సైన్యం చేతిలో ఆసువులు బాసిన భారత జవాన్లకు లోక్సభ నివాళులర్పించింది. జమ్మూకాశ్మీర్లోకి పూంచ్ వద్ద పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పులు అయిదుగురు భారత జవాన్లు మృతి చెందిన విషయం విదితమే.