ఆల్‌పార్టీ మీటింగ్‌ ఏర్పాటు చేసిన ఈసీ

ఢిల్లీ,(జనంసాక్షి): ఆల్‌పార్టీ మీటింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మేనిఫెస్టో ఏర్పాటుపై పార్టీలకు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు ఇవ్వనుంది.