లోక్సభ రేపటికి వాయిదా
ఢిల్లీ,(జనంసాక్షి): పలుమార్లు వాయిదాల అనంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది. సభలో సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించడంతో సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఎంపీలను సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్ విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోవడంతో స్పీకర్ మధ్యాహ్నం 3 గంటలవరకు వాబిదా వేశారు. అనంతరం సమావేశమైనా సభలో పరిస్థితిలో మార్పు లేకపోవడంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.