అర్జున అవార్డుకు ఎంపికైన కోహ్లీ, సింధు

ఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అర్జున అవార్డుకు క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి సింధు ఎంపికయ్యారు. రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు షూటర్‌ రొంజన్‌ సోదీ ఎంపికయ్యారు.