నవాజ్ షరీఫ్ ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నాం
ఢిల్లీ,(జనంసాక్షి): చర్చలకు సిద్దమన్న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరు దేశాల సమావేశంలో కాల్పులు ఉల్లంఘనపై చర్చకు వచ్చే అవకాశం ఉందని సయ్యద్ అక్భరుద్దీన్ పేర్కొన్నారు.