సింధు రక్షక్‌ సబ్‌మెరైన్‌లో పేలుడు

ముంబై, (జనంసాక్షి:) రక్షక్‌ సబ్‌మెరైన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ అధికారులతో సహా 18 మంది నేవీ సిబ్బంది గల్లంతయ్యారు. 16 ఫైరింజన్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.