పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ ఉభయ సభలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో సీమాంధ్ర ఎంపీలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.