పెరిగిన ద్రవ్యోల్భణం

ముంబయి,(జనంసాక్షి): జూలై మాసంలో ద్రవ్యోల్భణం స్వల్పంగా పెరిగింది. ద్రవ్యోల్భణం 4.86 శాతం నుంచి 5.79 శాతానికి పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.