లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైన్యం అన్‌ప్రోవోక్‌డ్‌ ఎగ్రెషన్‌’కి పాల్పడిదంటూ పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో ఏకగ్రీవ తీర్మానం చేసింది.