పత్‌పర్‌గంజ్‌లోని కర్మాగారంలో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పత్‌పర్‌గంజ్‌లోని కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది 24 ఫైరింజన్లతో చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.