బాలకోట్లో కాల్పులకు పాల్పడిన సైన్యం
జమ్మూ కాశ్మీర్,(జనంసాక్షి): జమ్మూ కాశ్మీర్లోని మేంధార్, బాలకోట్లో పాక్ సైన్యం మరోసారి కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయడినట్లు సమాచారం. పాక్సైన్యం చర్యను భారత సైన్యం తిప్పికొట్టిందని అధికారులు వెల్లడించారు.