సింధురక్షక్‌ నుంచి మూడు మృతదేహాలు లభ్యం

ముంబయి,(జనంసాక్షి:) ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సింధురక్షక్‌ జలాంతర్గామి నుంచి ఈ రోజు మూడు మృతదేహాలను వెలికితీశారు. వెలికితీసిన మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు నావికాదళం తెలిపింది.