నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబై,(జనంసాక్షి): ఇవాళ ప్రారంభం నుంచి స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా నష్టంలో ఉండగా నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది.