నష్టాల్లోనే ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 756 పాయింట్లు నష్టపోయి 18611 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిప్టీ 234 పాయింట్లు నష్టపోయి 5508 వద్ద ముగిశాయి.