ఆర్థిక శాఖ అధికారులతో భేటీ కానున్న ప్రధాని
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్సింగ్ ఆర్థిక శాఖ అధికారులతో ఈ సాయంత్రం భేటీ కానున్నారు. సమావేశంలో రూపాయి పతనం, స్టాక్ మార్కెట్ల నష్టాలపై చర్చించనున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్సింగ్ ఆర్థిక శాఖ అధికారులతో ఈ సాయంత్రం భేటీ కానున్నారు. సమావేశంలో రూపాయి పతనం, స్టాక్ మార్కెట్ల నష్టాలపై చర్చించనున్నట్లు సమాచారం.