మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాక్‌

కాశ్మీర్‌ : జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్‌ బలగాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పూంచ్‌, బి.జి. సెక్టార్‌ వద్ద పాక్‌ సైనికులు గంట పాటు కాల్పులు జరిపారు. ఈ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొటింది.