పడవ ప్రమాదంలో ఒకరి మృతదేహం లభ్యం

బీహార్‌ : ముంగేర్‌ వద్ద గంగానదిలో పడవ బోల్తాపడిన ఘటనలో ఒకరి మృత దేహాన్ని వెలికితీశారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది ఆచూకీ గల్లంతైంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.