ఢిల్లీలో తెలుగు ఉద్యోగుల ఆందోళన

న్యూఢిల్లీ : సమైక్యాంధ్రకు మద్దతుగా ఢిల్లీలోఉన్న తెలుగు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తెలుగు ఉద్యోగుల ఆందోళనకు ఏపీ ఉద్యోగులు కూడా సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు నినాదాలు చేశారు.