నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్‌ 140 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్లకు పైగా నష్టపోయాయి. రూపాయి విలువ  మరింతగా పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 62.35 గా ఉంది.