బెంగళూరులో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం

బెంగళూరు,(జనంసాక్షి): బెంగళూరు నగరంలోని హోసూరు రోడ్డులోని నిమ్హాన్స్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కూలింది. భవనం శిథిలాల్లో ఆరుగురు కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం. అధికారులు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.