రేపటికి వాయిదా పడిన లోక్సభ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ రేపటికి వాయిదా పడింది. భాజపా సభ్యుడు దిలీప్సింగ్ జుదేవ్ మృతికి సంతాపం తెలిపిన స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్సభ రేపటికి వాయిదా పడింది. భాజపా సభ్యుడు దిలీప్సింగ్ జుదేవ్ మృతికి సంతాపం తెలిపిన స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.