నేడు టీ కాంగ్రెస్‌ నేతలు భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఈ ఉదయం 9 గంటలకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. ఈ సామావేశంలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో జరగనుంది. సామావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హాజరయ్యారు.