నేడు ఆంటోని కమిటీ ముందుకు సీఎం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ ఇవాళ ఉదయం హస్తిన చేరుకున్నారు. రాష్ట్ర విభజనపై ఆయన మరిన్ని వివరాలతో ఆంటోని కమిటీ ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్ర విభజనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేదిలేదని ఆయన తేల్చిచెప్పనున్నట్టు సమాచారం. దీని కోసం దేనికైనా సిద్దమని ఆయన అన్నట్టు తెలుస్తుంది.