ఫైళ్లు గల్లంతు కాలేదు, గల్లంతు చేశారు :జైట్లీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు మాయమవడంపై మండిపడింది. ఇవాళ రాజ్యషభలో చర్చ సందర్భంగా ఆ పార్టీ సభ్యుడు అరుణ్‌ జైట్లీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఫైళ్లు గల్లంతు కాలేదని, మాయం చేశారని ఆయన విమర్శించారు. ఫైళ్ల మాయంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.