లోక్‌సభ ఎల్లుండికి వాయిదా

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ ఎల్లుండికి వాయిదా పడింది. రేపు రక్షాబంధన్‌ సెలవు కావడంతో సభ సమావేశాన్ని ఎల్లుండికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు