ఢిల్లీలో ఆహారభద్రత కార్యక్రమం ప్రారంభం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీలో ఆహార భద్రత కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రారంభించారు. దీంతో దేశంలో ఆహారభద్రత అమలు జరిపిన తొలిరాష్ట్రంగా ఢిల్లీ గుర్తింపు పొందింది.