స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు  ఈ రోజు లాభాలతో ప్రారంభం అయ్యాయి. 160 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 70 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.