స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం
ముంబయి,(జనంసాక్షి): స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభం అయ్యాయి. 160 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 70 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.
ముంబయి,(జనంసాక్షి): స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభం అయ్యాయి. 160 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 70 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది.