సోనియాతో సీఎం కిరణ్కుమార్ భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
ఢిల్లీ,(జనంసాక్షి): ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.