దిగ్విజయ్తో భేటీ అయిన కేవీపీ
ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్సింగ్తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాంచద్రరావు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై దిగ్విజయ్తో కేవీపీ చర్చించినట్లు సమాచారం.
ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్సింగ్తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాంచద్రరావు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన అంశంపై దిగ్విజయ్తో కేవీపీ చర్చించినట్లు సమాచారం.