నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 70 పాయింట్లకు పైగా నష్టాలతో సెన్సెక్స్‌, 10 పాయింట్లకు పైగా నష్టాలతో నిఫ్టీ కొనసాగుతున్నాయి.