నేడు మంత్రివర్గ పరిశీలనకు డీటీసీ బిల్లు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర మంత్రివర్గం ఈ రోజు పరిశీలించనున్న అంశాల జాబితాలో ప్రత్యక్ష పన్నుల స్మృతి (డీటీసీ) బిల్లు కూడా చోటు చేసుకునే సూచనలున్నాయి. ఈ మేరకు అభిజ్ఞ వర్గాల ద్వారా తెలియవచ్చిందని పీటీఐ పేర్కొంది.