భారత్పై కాల్పులకు తెగబడ్డ పాక్సైన్యం
జమ్మూకాశ్మీర్,(జనంసాక్షి): పాక్ సైన్యం మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నిన్న రాత్రి పూంచ్ సెక్టార్లోని హమీర్పూర, మేంధర్లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.