గంటపాటు వాయిదా పడిన లోక్‌సభ

ఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం ఫైళ్లు మాయం కావడంపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టారు. సభ నిర్వహించడం కష్టం కాండంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.